తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త పంచాయతీరాజ్ లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం

పంచాయతీరాజ్ శాఖలో 620 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటర్ గ్రిడ్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కార్యక్రమం కోసం పంచాయతీరాజ్ శాఖలో 620 ఇంజినీరింగ్ పోస్టుల నియామకాల భర్తీకి ఆయన ఆదేశాలిచ్చారు. పోస్టుల నియామకాలను టీఎస్ పీఎస్సీ ద్వారా జరపాలని సీఎం నిర్ణయించారు.
No comments